
నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని 14వ వార్డులో రిటైర్డ్ ఎంఈఓ నాగిరెడ్డి గారు మృతి చెందడంతో సోమవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..