Best Web Hosting Provider In India 2024

పల్నాడు: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతల తీరును మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు.
జనసేన జెండా…….ఎన్టీఆర్ భవన్ కి
తెలుగుదేశం జెండా….. గాంధీభవన్ కి
సిగ్గు – శరం ……………………….లేనోళ్లు! అంటూ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్లో పోస్టు చేశారు.