Best Web Hosting Provider In India 2024
ఏపీలో మత్స్యకారులకు వేట విరామ సమయంలో అండగా నిలిచేందుకు మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళంలో ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 చొప్పున 1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల లబ్ది చేకూరుస్తారు. Source / Credits
