
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్షసూచన చేసింది. రానున్న నాలుగు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరకోస్తాంధ్ర మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
Source / Credits