సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి

Best Web Hosting Provider In India 2024

సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డులో నిర్మాణంలో లిఫ్ట్ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు.

సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

సికింద్రాబాద్‌ పరిధిలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్‌ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్‌ తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్‌ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్‌ కూలిపోయిందని అక్కడున్నవారు చెబుతున్నారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ సర్కార్‌ (21), ప్రకాశ్‌ మండల్‌ (24), అమిత్రాయ్‌ (20)గా పోలీసులు గుర్తించారు.

Bandaru Satyaprasad

TwittereMail
బండారు. సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఆయన ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలు, కెరీర్, ఎడ్యుకేషన్, ప్రభుత్వ పథకాలు, ఇన్యూరెన్స్ స్కీమ్స్, ఆరోగ్య సంబంధిత వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaAccidentsTelugu NewsHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024