కేతవీరునిపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన గణనాధుని నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు…

monditoka jagan mohan rao monditoka arun kumar
నందిగామ మండలం : శనివారం నాడు రాత్రి నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన గణనాధుని నిమజ్జన కార్యక్రమం సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *