




Best Web Hosting Provider In India 2024

బాసరలో విషాదం – గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతి..!
నిర్మల్ జిల్లాలోని బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. వీరంతా కూడా హైదరాబాద్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు.
బాసరలో విషాదం (representative image )
నిర్మల్ జిల్లాలోని బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా హైదరాబాద్ నగరానికి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాపిక్
Telangana NewsAdilabadGodavari Floods
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.