
ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రైతుల నుంచి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఈ-పంటలో నమోదవ్వాలని సూచించారు. ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…..
Source / Credits