YSRCP Nandigama:


అమరావతి / ఏపీ అసెంబ్లీ :
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారిని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి , శుభాకాంక్షలు తెలిపిన నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka
ఐతవరం గ్రామంలో యడవల్లి కృష్ణ గౌడ్ గారి సంస్మరణ కార్యక్రమంలో