Best Web Hosting Provider In India 2024

అమరావతి: కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని, లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.