Best Web Hosting Provider In India 2024

విజయవాడ: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి అని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. కోవిడ్ కాలంలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామిశెట్టి సాయి కోవిడ్ తో మరణించారు. ఈ సందర్భంగా అతని స్నేహితులు రామ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రామిశెట్టి సాయి సంగమేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది.