
Punganur Incident : పుంగనూరు బాలిక హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు ఓ మహిళ, తన తల్లితో కలిసి ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. బాలికకు అన్నం పెట్టి, ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు తెలిపారు.
Source / Credits