
Best Web Hosting Provider In India 2024

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు… భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని న్యాయవాది రామారావు.. ఇటీవల హైదరాబాద్ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.
టాపిక్
Andhra Pradesh NewsPawan KalyanHyderabadJanasenaTrending Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.