Dead Body Parcel Case : యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసులో వీడిన మిస్టరీ- మృతదేహం ఎవరిదో గుర్తించిన పోలీసులు

Best Web Hosting Provider In India 2024


Dead Body Parcel Case : యండగండి పార్శిల్ డెడ్ బాడీ కేసులో మిస్టరీ వీడింది. ఈ మృతదేహం కాళ్ళ గ్రామానికి చెందిన పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు. పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి వివాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024