ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర మొదలు 

Best Web Hosting Provider In India 2024

విజయనగరం: ఉత్తరాంధ్ర నుంచి సామాజిక బస్సు యాత్ర ప్రారంభ‌మ‌వుతుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.  శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 26 నుంచి డిసెంబ‌ర్ 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని  వివరించారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *