
వీరులపాడు మండలంలోని కొణతాలపల్లి గ్రామంలో శీలం బ్రహ్మారెడ్డి గారి కుమారుడు జానకిరామిరెడ్డి గారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి ,శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..