Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు (విద్యాశాఖ) ఆలూరు సాంబశివారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి. సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ (పాఠశాల మౌలికసదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఎస్ఎస్ఏ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం.మధుసూదనరెడ్డి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ డి.దేవానందరెడ్డి, నాడు నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహర రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.