





ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.18-9-2022(ఆదివారం) ..
బబ్బెళ్ళపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఎందరో రంగస్థలం కళాకారులను తీర్చిదిద్దిన సాంస్కృతిక యోధుడు బొబ్బిళ్ళపాటి గోపాలకృష్ణ సాయి ..
కళాకారులకు నందిగామలో కళాపీఠం మరియు కార్యాలయం ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని బొబ్బెళ్ళపాటి సాయి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారం అందజేయడం నందిగామకు దక్కిన గౌరవం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కళలకు -కళాకారులకు గౌరవం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కళాకారులంతా రుణపడి ఉంటారు : పురస్కార గ్రహీత బొబ్బెళ్ళపాటి గోపాలకృష్ణ సాయి ..
నందిగామ ప్రాంతానికి చెందిన సాంస్కృతిక యోధుడు బొబ్బెళ్ళపాటి సాయి గారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కేలా మా వంతు కృషి చేస్తాం : మొండితోక బ్రదర్స్ ..
నందిగామలో కళాకారులకు ఎప్పుడు సహకారమందిస్తూ ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే -ఎమ్మెల్సీలకు కళాకారులు అండగా ఉంటారు ..
సమాజాన్ని చైతన్యపరిచేది – మనిషిలో నైతికంగా మార్పు తెచ్చేది కళ … ఆ కళను ప్రతిబింబచేసే వాళ్ళు కళాకారులు .. కళాకారులను ఆదరించేవాడు కళాపోషకుడు .. ఆయనే బొబ్బిళ్ళపాటి గోపాలకృష్ణ సాయి ..
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి , ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ,సిఐ, నాలుగు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు , జడ్పిటిసిలు , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ , నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , పలువురు కళాకారులు ,రంగస్థలం నటులు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka