YSRCP Nandigama:


నందిగామ పట్టణంలో విఆర్ఓ లీలా ప్రసాద్ గారి సతీమణి కన్నెగంటి వెంకట సుజాత గారికి నిన్న రాత్రి అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ తగిలి మృతి చెందడంతో ,చందర్లపాడు మండలంలోని వారి స్వగ్రామమైన గుడిమెట్ల గ్రామంలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి , పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి శుభాకాంక్షలు
Follow Us : Facebook , Twitter ,instagram,
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka