YSRCP Nandigama :

అమరావతి / తాడేపల్లి :
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా 127వ జయంతి ఉత్సవాలు ..
మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డా. మొండితోక అరుణ్ కుమార్ గారు ..
గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ..
సామాజిక చైతన్యం కోసం రచనలు చేసిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , డొక్కా మాణిక్య వరప్రసాద్ , మంత్రులు అంబటి రాంబాబు , పలువురు ఎమ్మెల్యేలు ,పలు కార్పొరేషన్ల చైర్మన్ లు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : నందిగామ పట్టణంలో గడపగడపకు- మన ప్రభుత్వం..
Follow us : Facebook ,Twitter ,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka