YSRCP Nandigama : కంచల గ్రామంలో ఇటీవల మృతి చెందిన…

నందిగామ మండలంలోని కంచల గ్రామంలో ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూరాకుల నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *