Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రాష్ట్రంలో ధర్మాన్ని పరిరక్షించడమే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం వైయస్ జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉండకూడదని, ప్రజల్లో భక్తిభావాలు పెంపొదించేందుకు ప్రతి ఊరిలో గుడి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.