Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రేపు (26వ తేదీన) ఆంధ్రప్రదేశ్లో ఫెస్టివల్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక పండుగ జరగబోతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా రాజధాని ప్రాంతంలో 52 వేల కుటుంబాలు ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నాయని చెప్పారు. కోర్టులు మొట్టికాయలు వేసినా సిగ్గులేకుండా ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, ఆరు నూరు అయినా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..