CM Revanth Reddy : రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో నగదు జమ

Best Web Hosting Provider In India 2024


CM Revanth Reddy : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు నిర్ణయిస్తామన్నారు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024