
నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో గోగినేని సత్యనారాయణ గారి కుమారుడి వివాహం ఇటీవల జరుగగా ఆదివారం వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి ,శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..