Blog

గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చింది

తాడేప‌ల్లి: అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత ఇక మనం గేర్‌ మార్చాల్సిన సమయం కూడా వచ్చింద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నిరోజులు …

గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చింది Read More

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌ల‌తో పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ …

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ  Read More

ఏసీలు, ఫ్రీజ్‌లు, కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదు..జైలు

అమరావతి: ఏసీలు, ఫ్రీజ్‌లు, కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదు..రాజమండ్రి సెంట్రల్‌ జైలు అని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. జైల్లో ఉంటే దోమలు …

ఏసీలు, ఫ్రీజ్‌లు, కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదు..జైలు Read More

టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ఏపీ ఉండేలా వైయ‌స్ జగన్‌ చర్యలు 

అమ‌రావ‌తి:  దేశంలోని 100 విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విద్యాలయాలు కూడా చోటు పొందేలా సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. …

టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ఏపీ ఉండేలా వైయ‌స్ జగన్‌ చర్యలు  Read More

 ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని

అమ‌రావ‌తి: ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని అని  మంత్రి విడుదల రజిని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పారు. …

 ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని Read More

పురందేశ్వరి బీజేపీనా, టీడీపీనా..? అర్థం కావట్లేదు

విజయవాడ: హెరిటేజ్‌ ఆస్తులపై మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.. చంద్రబాబు ఏం చేశాడో తెలియాలంటే.. నేరుగా ఢిల్లీకి వెళ్లి తమకు ఆదాయానికి మించిన ఆస్తులు లేవు, కావాలంటే విచారణ …

పురందేశ్వరి బీజేపీనా, టీడీపీనా..? అర్థం కావట్లేదు Read More

ప్రాజెక్టుల నిర్మాణంలో చిత్తశుద్ధితో అడుగులేస్తున్నాం

అసెంబ్లీ: సాగు, తాగునీటి ప్రాజెక్టులపై వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రాజెక్టుల కోసం తక్కువ ఖర్చు చేస్తున్నామనే …

ప్రాజెక్టుల నిర్మాణంలో చిత్తశుద్ధితో అడుగులేస్తున్నాం Read More

వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారింది

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం నేడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, ప్రతి నిరుపేదకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ …

వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారింది Read More

దేవాలయాల సంక్షేమంపై సీఎం వైయ‌స్ జగన్‌ దృష్టిపెట్టారు

అమ‌రావ‌తి: దేవాలయాల సంక్షేమంపై సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి దృష్టిపెట్టారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.  దేవాలయాల అభివృద్ధిపై మంగ‌ళ‌వారం అసెంబ్లీలో చర్చ జ‌రిగింది. ఈ …

దేవాలయాల సంక్షేమంపై సీఎం వైయ‌స్ జగన్‌ దృష్టిపెట్టారు Read More