పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు

తాడేపల్లి: ‘‘పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. పోలీసులు మీ స్నేహితులు అనే భావన తీసుకురాగలిగాం. పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశాం. ఇది …

పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు Read More

కాసేపట్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం

తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పర్యాటక …

కాసేపట్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం Read More

జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం 

  రావు(నాని) పేర్కొన్నారు.  తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. *ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ మావే:* – రాష్ట్రంలో 9 స్థానిక …

జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం  Read More

ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

తాడేప‌ల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యరులు,  పార్టీ మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని, సమన్వయంతో వారిని గెలిపించాలన్న సీఎం వైయ‌స్ …

ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి Read More

జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ ప్రచారం 

తాడేప‌ల్లి: జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ ప్రచారం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ముఖ్య‌మ‌త్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. మార్చి 18 నుంచి …

జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ ప్రచారం  Read More

సంక్షేమం ,అభివృద్దిని రెండు కళ్లలా వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌ 

తాడేప‌ల్లి: సంక్షేమం ,అభివృద్దిని రెండు కళ్లలా ప్రభుత్వం పరిపాలన చేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని …

సంక్షేమం ,అభివృద్దిని రెండు కళ్లలా వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌  Read More

 పెరిగిన ఇండియా జీడీపీ తలసరి

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2013-14లో 89,796 రూపాయలుగా ఉన్న భారతదేశ జీడీపీ తలసరి 2021-22 నాటికి 1,72,913 రూపాయలకు …

 పెరిగిన ఇండియా జీడీపీ తలసరి Read More

లోకేష్‌.. ఐరన్‌ లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

తాడేపల్లి: ఐరన్‌ లెగ్‌ ఆఫ్‌ ఏపీ ఎవరంటే అది నారా లోకేష్‌ మాత్రమే అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర …

లోకేష్‌.. ఐరన్‌ లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ Read More