వైయ‌స్ఆర్‌ కల్యాణమస్తు పథకానికి కేబినెట్ ఆమోదం

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ క‌ళ్యాణ‌మ‌స్తు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

వైయ‌స్ఆర్‌ కల్యాణమస్తు పథకానికి కేబినెట్ ఆమోదం Read More

 కలిసి పనిచేద్దాం.. అభివృద్ధి బాటలో నడుద్దాం

గుంటూరు: అందరూ కలిసి పనిచేసి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి బాట‌లో న‌డుద్దామ‌ని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు  అన్నారు. బెల్లంకొండ మండలం వన్నాయపాలెం గ్రామానికి చెందిన సుమారు 50 …

 కలిసి పనిచేద్దాం.. అభివృద్ధి బాటలో నడుద్దాం Read More

 ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్రతో పార్టీ మరింత బలోపేతం

 ఉరవకొండ: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఆ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఉరవకొండ నియోజకవర్గం ఇంచార్జ్, …

 ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్రతో పార్టీ మరింత బలోపేతం Read More

రాజధానుల వివాదం కోర్టు విచారణలో ఉంది

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుపై తలెత్తిన వివాదం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. …

రాజధానుల వివాదం కోర్టు విచారణలో ఉంది Read More

సివిల్ స‌ప్ల‌య్‌ వాహనం దారిమళ్లితే క్షణాల్లో సమాచారం

విజయవాడ: సివిల్‌ సప్లయ్‌ వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేస్తామని, దీని ద్వారా వాహనాలను ట్రాక్‌ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. విజయవాడలో సివిల్‌ …

సివిల్ స‌ప్ల‌య్‌ వాహనం దారిమళ్లితే క్షణాల్లో సమాచారం Read More