SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్… తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

Best Web Hosting Provider In India 2024

South Central Railway Special Trains 2024 Updates : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల(South Central Railway)ను ప్రకటించింది. ఏపీలోని తిరుపతి, కాకినాడ, మచిలీపట్నంతో పాటు బీదర్, యశ్వంతపూర్ కు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

వేసవి ప్రత్యేక రైళ్లు – వివరాలు

  • సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు(ట్రైన్ నెంబర్ 07489)ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ సర్వీస్ మే 11వ తేదీన అందుబాటులో ఉంటుంది. మే 13వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు మరో ట్రైన్ ఉంటుంది.
  • మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ కు స్పెషల్ ట్రైన్(Special Trains) అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మే 10వ తేదీన అందుబాటులో ఉంది.
  • సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య మే 11వ తేదీన స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. మే 13వ తేదీన కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
  • యశ్వంతపూర్ నుంచి బీదర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ ట్రైన్ మే 6వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఇక బీదర్ నుంచి యశ్వంతపూర్ కు మే 7వ తేదీన స్పెషల్ ట్రైన్ నడవనుంది.

IPL_Entry_Point

టాపిక్

South Central RailwayRailwayTelangana NewsTrending TelanganaTravelAndhra Pradesh NewsHyderabad
Source / Credits

Best Web Hosting Provider In India 2024