Best Web Hosting Provider In India 2024

పల్నాడు: పల్నాడు పట్టణంలో ఐదేళ్ల బాలికపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సోమవారం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నిందితుడిని చందుగా గుర్తించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని నరసరావుపేట రూరల్ ఎస్ఐ రోశయ్య తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఏఎన్ఐ)
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్
Palnadu DistrictCrime ApCrime NewsAp Crime News