పల్నాడులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడి కోసం గాలింపు చర్యలు

Best Web Hosting Provider In India 2024


పల్నాడు: పల్నాడు పట్టణంలో ఐదేళ్ల బాలికపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సోమవారం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నిందితుడిని చందుగా గుర్తించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని నరసరావుపేట రూరల్ ఎస్ఐ రోశయ్య తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఏఎన్ఐ)

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Palnadu DistrictCrime ApCrime NewsAp Crime News

Source / Credits

Best Web Hosting Provider In India 2024