Best Web Hosting Provider In India 2024

Case Filed on Srireddy : టాలీవుడ్ నటి, వైసీపీ మద్దతుదారు శ్రీరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యపై కర్నూలు టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కర్నూలు మూడో పట్టణ పోలీసుల శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో త్వరలోనే శ్రీరెడ్డిని విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు.
టాపిక్
KurnoolAndhra Pradesh NewsAp PoliceTrending ApCrime Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.